ఇప్పటికే చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. రకుల్, తాప్సి, మీరా చోప్రా, అక్ష... ఇలా మినిమం గ్యాప్స్ లో అంతా పెళ్లిళ్లు చేసుకున్నారు. త్వరలోనే వరలక్ష్మి శరత్
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.
మెగా కాంపౌండ్ కు చెందిన హీరో అల్లు అర్జున్. ఇతడు ఎన్నికల ప్రచారం చేస్తే జనసేన పార్టీకి చేయాలి. లేదంటే కూటమి తరఫున జనసేనతో పాటు టీడీపీ-బీజేపీకి
దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేకింగ్ స్టయిల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. హీరోయిజం పీక్స్ లో చూపిస్తాడు. ఇతడి మేకింగ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ను
ప్రభాస్- నాగ్ అశ్విన్ ల కల్కి సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. అమితాబ్ ను అశ్వద్దామగా పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ జనాలను బాగానే ఆకట్టుకుంది. కానీ
జనం ఏమో.. కామెడీ చేయండి మహా ప్రభో అంటారు. కానీ అల్లరి నరేష్ కు మాత్రం సమ్ థింగ్ డిఫరెంట్ గా చేయాలని వుంటుంది. అందుకే ఆ
హీరోయిన్ అదితి రావు హైదరి, నటుడు సిద్దార్థ్ ఈమధ్య సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మీడియా దాన్ని సీక్రెట్ అంటోంది. ఈ జంట
విడుదల చేస్తున్న ప్రతి కంటెంట్ తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అదే టైమ్ లో సినిమాపై అంచనాలు కూడా పెంచుతున్నాడు. తాజాగా అమితాబ్ బచ్చన్
సినిమాలు, రాజకీయాలు రెండూ ఎప్పుడు భిన్నం కాదు. ఇప్పుడు అస్సలు కాదు. ఎందుకంటే రెండింటి వెనుక వున్నది వ్యాపారమే. రాజకీయాల అండ సినిమాకు కావాలి. సినిమాల పెట్టుబడి
నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూలిపాళ మధ్య ఏదో నడుస్తోందనే పుకార్లు ఇప్పటివి కాదు. ఎప్పటికప్పుడు వీళ్ల రిలేషన్ షిప్ పై, సింగిల్ స్టేటస్ పై ఊహాగానాలు వినిపిస్తూనే
హీరోయిన్లు తమ ఫొటోషూట్స్ పెడితే అందరూ చూస్తారు. అదే హీరోయిన్, తన భర్తతో దిగిన ఫొటోల్ని వరుసగా పోస్ట్ చేస్తే మాత్రం చిరాకు పడతారు. ప్రస్తుతం నయనతార
కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ను ఆంధ్ర ఎన్నికల్లో మీరు ఎటువైపు అని అడిగితే తనది న్యూట్రల్ స్టాండ్ అని, ఎటువైపు కాదని క్లారిటీగా చెప్పారు. తమ్ముడు పార్టీ పెట్టి,
దర్శకుడు హరీశ్ శంకర్ మరో వివాదాన్ని రేపాడు. నిజానికి వివాదాన్ని అతడు రేపాడు అనే కంటే కొనసాగించాడు అనడం కరెక్ట్. ఎందుకంటే, ఈ వివాదానికి మూల కారణం
ప్రొడ్యూసర్ అనేవాడు బడ్జెట్ కంట్రోల్లో పెట్టి సినిమా చేయాలని, కచ్చితంగా గీత గీసి సినిమా చేసే పని అయితేనే చేయాలని లేదంటే చేయకూడదని నిర్మాత మహేంద్రనాథ్ చెబుతున్నారు.
హీరోయిన్ నభా నటేష్, నటుడు ప్రియదర్శి మధ్య జరిగిన సోషల్ మీడియా వార్ నిన్నంతా హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరూ అలా కొట్టుకున్నారేంటంటూ చాలామంది అనుమానం
ఓ సినిమాను ఎందుకు వాయిదా వేస్తారు? సకాలంలో షూటింగ్ అవ్వకపోయినా, గ్రాఫిక్స్ పెండింగ్ లో పడినా, పోస్ట్ ప్రొడక్షన్ లో జాప్యం తలెత్తినా, నటీనటులకు పారితోషికాలు ఇవ్వకపోయినా,
కేవలం కొత్త కథలు, కాన్సెప్టులు, టాలెంట్ ను పరిచయం చేసేందుకే యూవీ కాన్సెప్ట్స్ పెట్టారు. తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ తీసి, ఇటు థియేట్రికల్ గా,
ఓవైపు ఎన్నికల ప్రక్రియ మొదలవ్వగా, మరోవైపు డీప్ ఫేక్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. తమిళ రాజకీయాల్లో ఇప్పటికే ఇవి ఓ రేంజ్ లో విజృంభించిన సంగతి
ప్రతి సినిమా టీజర్ కు ఒక్కో పద్ధతి ఫాలో అవుతారు. సినిమా నుంచి ఫస్ట్ వచ్చే కంటెంట్ కాబట్టి, ఎక్కువమంది జానర్ చెప్పడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది నేరుగా
లాభం లేకుండా ఎవ్వరు వరద జోలికి పోరు అన్నది పాత సామెత. ఎన్నికల ముందు తెలుగుదేశం బంధాలున్న జనాలు ఏం చేసినా దాని అర్థం పరమార్థం ఒక్కటే
పాన్ ఇండియా లెవెల్లో కన్నప్పను తీయాలి, రిలీజ్ చేయాలనేది మంచు విష్ణు ఆశ. ఆ ఆశకు తగ్గట్టే పాన్ ఇండియా లెవెల్లో స్టార్ కాస్ట్ ను సెట్
హ్యాపీ డేస్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. సెన్సిబుల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న కమ్ముల, హ్యాపీడేస్ కు సీక్వెల్ తీయాలని
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన ఆస్తుల్ని ఎటాచ్ చేసినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్-ఈడీ ఈరోజు ప్రకటించింది. ఈ ఆస్తుల విలువ
మిరాయ్.. ఇదేదో చైనా సినిమా టైటిల్ లా ఉంది. గ్లింప్స్ లో విజువల్స్, గ్రాఫిక్స్, సెట్, ఫైట్స్ కూడా చైనా సినిమాను తలపించాయి. కానీ మిరాయ్ అనేది
హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమా ఆగిపోయి చాన్నాళ్లయింది. మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. అంటే, ఎన్నికల వేడి పీక్ స్టేజ్ కు చేరుకుందని అర్థం. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం
ఇప్పుడు మళ్లీ థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. అసలు వేయడానికి సినిమాలే లేవు. థియేటర్ల వ్యాపారంలో వున్నవారు రెండు మూడు కోట్లకు ఏదో ఒక చిన్న సినిమా కొని,
ఒకప్పుడు సంక్రాంతి మాత్రమే పెద్ద పండగ. ఆ తర్వాత దసరా. అయితే ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ పండగల్లో చిన్నాపెద్ద తేడా చూడడం లేదు. ఏదైనా పండగ వస్తుందంటే
వారం గ్యాప్ లో రెండు బ్లాక్ బస్టర్లు బుల్లితెరపైకి రాబోతున్నాయి. వీటిలో ఓ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, మరో సినిమా కోసం మాస్-యూత్
నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ ప్రతినిధి-2. ఈ సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే థియేటర్లలోకి కూడా రాబోతోంది. అయితే ఈ గ్యాప్ లో మరో సినిమా